కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్…
అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్మాలిక్ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 2014-19 మధ్య భవానీపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనమ్మాలిక్ కు…
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ భేటీకి కేటీఆర్…
ఆడపిల్లని… పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం జాతీయ బాలికల దినోత్సవం (జనవరి 24) – ఎడిటర్ నిఘానేత్రం వెబ్ సైట్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు,…
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లారు. టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షులు గందె శ్రీధర్ మంత్రికి స్వాగతం పలికారు. ఈ నెల…
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది.…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్. ఆయన ఈ…
జీశాట్ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్ గయానా నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్ – 30…