జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్ ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా మహానగరం అయిన…
• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది. కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో…
నిజామాబాద్ ఎంపీ అరవింద్పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతుతో యాక్సిడెంటల్గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష…
తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అటవీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధారపడ్డ అట్టడుగు వర్గాలకు ఆర్థిక చేయూతను అందించే విధంగా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ,…
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న…
తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను…
• జిన్నారం మండలంలో కంకర క్వారీల ‘కాక’• ప్రజలు వ్యతిరేకించినా నెలకో గ్రామంలో భూముల స్వాధీనం• నేడు ఊట్లలో అభిప్రాయ సేకరణ. గతంలో రసాభాస జిన్నారం మండలంలో…
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో…
ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది. రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఎన్టీపీసీ స్టేడియంలో…
గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీల్లో…









