నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు…
‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట…
సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో…
పంజాబ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ సమస్యను…
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు స్థాయిలో వేలం పలికింది.…
• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు.. • స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ…
కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు.…
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…
వివాదాస్పదమౌతున్న నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణ నిన్న ఒక్కరోజే 17 క్రషర్ లపై ప్రజాభిప్రాయ సేకరణ పిసిబి అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు ఎన్.జి.టి.లో క్రషర్లపై కేసు ఉండగా…
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (plaster of paris) విగ్రహాల తయారీపై నిషేధం…









