ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని…

Continue Reading →

టీఎన్‌పీసీబీ మాజీ చీఫ్ ఏవీ వెంక‌టాచ‌లం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

త‌మిళ‌నాడు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మ‌న్ ఏవీ వెంకటాచ‌లం వెల‌చేరిలోని త‌న నివాసంలో ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించడం క‌ల‌క‌లం రేపింది. గురువారం సాయంత్రం…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది: సీఎం కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్‌.. మంత్రులతో…

Continue Reading →

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి…

Continue Reading →

డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ…

Continue Reading →

ఆకుపచ్చ రంగులోకి మారిన కృష్ణా నది నీళ్లు

కృష్ణా నది జలాలు ఆకుపచ్చ రంగులోకి మారాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌ వరకు వారం రోజులుగా నీరు ఆకుపచ్చ రంగులోకి…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రా

టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మంలో న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా భాగ‌స్వాముల‌య్యారు. ముంబ‌యి అంధేరిలోని వెస్ట్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన న‌టి పూజా హెగ్డే

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా న‌టి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క‌లు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా…

Continue Reading →

సచివాలయం కూల్చివేతపై కౌంటర్‌ ఇంకెప్పుడు వేస్తారు..? : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌

కేంద్ర పర్యావరణ శాఖపై ఎన్‌జీటీ ఆగ్రహం  సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) కౌంటర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రానికి మరో 12 మంది ఐపీఎస్‌లు

తెలంగాణలో ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్‌క్యాడర్‌ పోలీస్‌ అధికారులకు దాదాపు 12 మందికి…

Continue Reading →