ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు కరోనా కేసులు

ప్రంపచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 48,01,875కి చేరింది. ఇందులో 3,16,671 మంది…

Continue Reading →

వైద్య సదుపాయల ఏర్పాటుకు రూ. 15 వేల కోట్లు – కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్త వైద్య సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే రూ. 15 వేల కోట్లు ప్రకటించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మ నిర్భర్‌…

Continue Reading →

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 4987 కొత్త కేసులు..

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 4987 కొత్త క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్లు అధికారులు చెప్పారు.  దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల…

Continue Reading →

భారత్‌లో 24 గంటల్లో కొత్తగా 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు.. 103 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు…

Continue Reading →

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీల మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.…

Continue Reading →

అదనపు ఆహార పదార్థాలు పంపేందుకు ఎఫ్‌సీఐ సిద్ధం – మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌

వలస కార్మికుల కోసం రాష్ర్టాలకు అదనపు ఆహార పదార్థాలు పంపేందుకు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) సిద్ధంగా ఉందని ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర…

Continue Reading →

యూపీఎస్సీ పలు పరీక్షల ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలకోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వైబ్‌సైట్‌ upsc.gov.inలో చూడవచ్చని…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా 213 దేశాలకు వ్యాపించింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45 లక్షల 20 వేలకు చేరుకున్నాయి. కరోనా బారినపడి 3 లక్షల మంది…

Continue Reading →

ఏడాది పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ వేతనంలో 30 శాతం కోత

కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈ ఏడాదంతా వేతనంలో 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యల…

Continue Reading →

దేశంలో 78,003 కేసులు.. 2549 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత విజృంభిస్తున్న‌ది. క్ర‌మంగా త‌ప్ప‌కుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.…

Continue Reading →