కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 2,80,431 మంది…
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్లో దేశవ్యాప్తంగా…
అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది…
భారత్లో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర…
విశాఖ గ్యాస్ లీక్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్ లీక్…
ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు…
• ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఫార్మా రంగం చేయూత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు • దీర్ఘకాలంలో భారతదేశ ఫార్మా రంగ స్థానాన్ని మరింత బలోపేతం…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు…
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి దెబ్బకు కోవిడ్-19 కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35,84,322కు…
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్గా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి నియమితులయ్యారు. చైర్మన్ సహా లోక్సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా…








