ప్రపంచంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 2,80,431 మంది…

Continue Reading →

తెలంగాణలో భారీగా ధాన్యం సేకరణ – ట్విట్టర్‌లో కేంద్రమంత్రి పాశ్వాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా…

Continue Reading →

అమెరికా ఉపాధ్యక్షుని కార్యదర్శికి కరోనా పాజిటివ్

అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది…

Continue Reading →

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3,320 కొత్త కేసులు

భారత్‌లో కరోనావైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష

విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని ఏపీలో జరిగిన గ్యాస్‌ లీక్‌…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 37లక్షలకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు…

Continue Reading →

ఫార్మా రంగం చేయూత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ శాఖ సదానంద గౌడకు మంత్రి కేటీఆర్ లేఖ

• ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఫార్మా రంగం చేయూత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు • దీర్ఘకాలంలో భారతదేశ ఫార్మా రంగ స్థానాన్ని మరింత బలోపేతం…

Continue Reading →

దేశంలో 49,391కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి దెబ్బకు కోవిడ్‌-19 కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.  మంగళవారం మధ్యాహ్నం వరకు  ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 35,84,322కు…

Continue Reading →

పీఏసీ చైర్‌పర్సన్‌గా అధిర్‌ రంజన్‌ చౌదురి

 పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదురి నియమితులయ్యారు. చైర్మన్‌ సహా లోక్‌సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా…

Continue Reading →