లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పర్యావరణ ఇంజినీరు చంద్రకాంత్ నాయక్ కు జైలు శిక్ష

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ శాఖకు సంబంధించిన పోల్యుషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పర్యావరణ ఇంజనీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్…

Continue Reading →

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు స‌రికాదు : ఎండీ వీసీ స‌జ్జ‌నార్

ఆర్టీసీ సిబ్బందిపై ప్ర‌యాణికులు దాడులు చేయ‌డం స‌రికాద‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. మ‌హాల‌క్ష్మి స్కీమ్ అమ‌ల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించ‌డం…

Continue Reading →

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

సైబరాబాద్‌ (Cyberabad) పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్‌జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసును సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్ సీపీ…

Continue Reading →

హైకోర్టుకు హైదరాబాద్‌ కలెక్టర్‌, కమిషనర్‌ హాజరు

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల ఆక్రమణల తొలగింపు, ఇతర అంశాలపై తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడానికి కారణాలు వివరించాలన్న గత ఉత్తర్వుల మేరకు హైదరాబాద్‌ కలెక్టర్‌ డీ…

Continue Reading →

ఐదు గ్యారెంటీల‌ ద‌ర‌ఖాస్తును విడుద‌ల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సచివాల‌యంలో ప్ర‌జా పాల‌న అభ‌య‌హ‌స్తం ఆరు…

Continue Reading →

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంటిని కాజేసేందుకు కుట్ర.. కటకటాలపాలైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి..!

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు సీనియర్‌ ఐపీఎస్‌…

Continue Reading →

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలిసిన కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.ఆనంతరం మంత్రి కొండా…

Continue Reading →

రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి..!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది.…

Continue Reading →

మోహదీపట్నం అంకుర ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

 హైదరాబాద్‌ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలోని…

Continue Reading →

ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీవీ ఆనంద్

తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.…

Continue Reading →