ఉగాదికి సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది…

Continue Reading →

రాష్ట్రంలో 44వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి: మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ…

Continue Reading →

హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్ల‌కు సీఎం సూచ‌న‌లు..

ఢిల్లీ: హైద‌రాబాద్‌-బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్‌-చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్ల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి క‌న్స‌ల్టెంట్ సంస్థకు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన హైస్పీడ్…

Continue Reading →

మూడు కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్‌

కొత్తగా ఏర్పాటుచేసిన మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్‌గా హెచ్‌ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.…

Continue Reading →

తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు నేటి కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు… రాజకీయ ఉద్దేశంతో…

Continue Reading →

తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సాయం

తెలంగాణ అటవీ శాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ(జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు అటవీ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం…

Continue Reading →

డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: సిఎస్ రామకష్ణారావు

హైదరాబాద్ : రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్…

Continue Reading →

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మనిషి మనుగడకే ప్రమాదకరం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మనిషి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో ఈపీటీఆర్ఐ (EPTRI) కీలకపాత్ర

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్…

Continue Reading →