ఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసులో.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని..…

Continue Reading →

మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి హాని కలిగించొద్దు

మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి, రైతులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని మండల పరిధిలోని సాలార్‌పూర్‌, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు కోరారు.…

Continue Reading →

మంచిర్యాల–చంద్రపూర్ నేషనల్​ హైవే ఇరువైపులా ఫ్యాక్టరీలు

వీటి నుంచి విచ్చలవిడిగా నల్లని పొగ, దుమ్ము  పట్టించుకోని పొల్యూషన్​కంట్రోల్​ బోర్డు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో పత్తిపంటపై తీవ్ర…

Continue Reading →

అనధికారిక అగ్రిమెంట్లు.. రూ. కోట్లలో డీల్

రసాయన వ్యర్థాల తరలింపులో మాఫియా పరిశ్రమల రసాయన వ్యర్ధాల తరలింపు, పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం,…

Continue Reading →

జర్నలిస్టులకు టోల్ ఫీజును మినహాయించాలి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి  మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవ పున్నయ్య కోరారు.…

Continue Reading →

అవినీతి అంతం కావాలంటే పౌరులు ప్రశ్నించాలి!

‘‘అభివృద్ధి, శాంతి, భద్రత కోసం అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలి’’అనే నినాదంతో ఈ ఏడాది డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం.2003 అక్టోబర్…

Continue Reading →

కెమికల్ మాఫియా!

• నాలాల్లోకి వదులుతున్న రసాయన వ్యర్థాలు • అడ్డుకుంటున్న అధికారులపై దాడులు• ఇష్టారాజ్యంగా డంపింగ్• అనారోగ్యం పాలవుతున్న జనం • పట్టించుకోని ఉన్నతాధికారులు కెమికల్ గోదాంల నిర్వహణ…

Continue Reading →

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించగా.. స్థానికులు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్

కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెందిన గుణవంతరావు…

Continue Reading →

కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటుపై జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణ

దామరచర్ల మండలం వాడపల్లి, ఇర్కిగూడెం గ్రామ పంచాయితీల సమీపంలో కృష్ణా గోదావరి పవర్ యుటిలిటీస్ లిమిటెడ్ సంస్థ రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలపై జనవరి…

Continue Reading →