ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ప్రధానితో మోహన్ బాబు ఫ్యామిలీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, విరోనిక, మంచు…
ఫిబ్రవరి 22తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు, ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు. 13750 పోలింగ్ కేంద్రాలు, ఢిల్లీలో ఒక కోటి నలభై ఆరు లక్షల…
ఇథియోపియా దేశం కేవలం 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా 350 మిలియన్ మొక్కలను నాటి అప్పటివరకు మన దేశం పేరు మీద ఉన్న రికార్డును చేరిపేసి సరికొత్త చరిత్ర…
హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్ మరియు సభ్యులు తార్నాకాలోని ఇరిసెట్లో సమావేశమైన కమిటీ.గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పాకల గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ మరో రికార్డు సృష్టించింది. ఈనెల 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని ఆమె…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా మలంగిర్కు చెందిన ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ తెలిపారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ…
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వీరితో పాటు లోక్సభ స్పీకర్…
జార్ఖండ్లో జార్ఖండ్లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన (41) గాను 47 సీట్లు…
జార్ఖండ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…