ఈ నెల 8న భారత్‌ బంద్‌ కు రైతు సంఘాల పిలుపు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి…

Continue Reading →

జనవరిలో కొత్త రాజకీయ పార్టీ: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని…

Continue Reading →

యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా బీవీ శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్‌ను పార్టీ…

Continue Reading →

భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక పూజలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…

Continue Reading →

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలోని హకీంపేట్‌ ఎయిర్‌బేస్‌ చేరుకుని అక్కడి నుంచి నేరుగా భారత్‌ బయోటెక్‌కు బయలుదేరారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ,…

Continue Reading →

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌గా దాసరి బాలయ్య

హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా దాసరి బాలయ్య (2008 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌)ను నియమిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారిగా…

Continue Reading →

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా

ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి గోపాల్ రాయ్‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న వెంట‌నే చికిత్స కోసం ఢిల్లీలోని మాక్స్ ఆస్ప‌త్రిలో చేరారు. అయితే, గోపాల్…

Continue Reading →

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు

దేశంలో క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు అన్ని అంత‌ర్జాతీయ విమ‌నాల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో…

Continue Reading →

తీరాన్ని దాటిన నివర్‌ తుపాను..

నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు,…

Continue Reading →

బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఈ…

Continue Reading →