ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 2…
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కరాచి విమానాశ్రయం వద్ద పాకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్ నుంచి కరాచీకి వచ్చిన విమానం.. ల్యాండింగ్కు ఒక…
గతంలో ఈఎంఐలపై ఇచ్చిన మారటోరియాన్ని ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ పొడిగించింది. మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నామన్ని, జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31వ…
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,088 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 148 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.…
నోవెల్ కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మృతిచెందిన వారి సంఖ్య 132గా ఉంది. సుమారు 5609 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు…
కరోనా మహమ్మారి 213 దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,84,932కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 27 లక్షల…
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్గా హర్షవర్దన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 22వ తేదీన ఈ…
దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 140 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సంక్రమించిన వారి…
కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా…
భారతదేశంలో ఇప్పటిదాకా ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి లక్ష జనాభాకు…









