ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్…
లోక్సభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ…
2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు సీఎం జగన్తో…
వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల నడిగర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ తమిళంలో రూపొందించిన ఉన్ సమయల్ అరైయిల్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి…
ఇవాళ న్యూజిలాండ్తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో ఇండియా.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ జట్టు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి…
రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్ పట్నాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.…