కరోనా వైరస్ లక్షణాలివి..జాగ్రత్తలివి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్…

Continue Reading →

లోక్‌సభ రేపటికి వాయిదా..

లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ…

Continue Reading →

రూ. 3,309 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు సీఎం జగన్‌తో…

Continue Reading →

వాయు కాలుష్యంతో మూత్రపిండాలకు ముప్పు..

వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్…

Continue Reading →

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌కి స‌మన్లు జారీ చేసిన హైకోర్టు

సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్ ఇటీవ‌ల న‌డిగ‌ర్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ తమిళంలో రూపొందించిన ఉన్‌ సమయల్‌ అరైయిల్‌ చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రానికి…

Continue Reading →

న్యూజిలాండ్‌ పై ఇండియా విజయం..

ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఇండియా.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు…

Continue Reading →

కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి…

Continue Reading →

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…

Continue Reading →

బీజేడీ చీఫ్‌గా ఎనిమిదోసారి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.…

Continue Reading →