తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషితో…

Continue Reading →

కళాశాలల స్కాలర్షిప్ బకాయిలు 161 కోట్లు వెంటనే విడుదల చేయండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

Continue Reading →

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన…

Continue Reading →

మ‌హిళా ఉత్ప‌త్తుల మార్కెటింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందానికి సంప్ర‌దింపులు:

హైద‌రాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

Continue Reading →

తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన దిశ:

ప్రజాభవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్, గ్రామీణ…

Continue Reading →

సచివాలయం లో మెగా హార్ట్ హెల్త్ క్యాంప్

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని మూడో అంతస్థులో సెక్రటేరియట్…

Continue Reading →

ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతాం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు,ప్రయాణికులకు…

Continue Reading →

రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

దేశంలో.. రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్…

Continue Reading →