దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలందరూ ఒకే వేదికపైకి రావాలి. అందెశ్రీ అంత్యక్రియలు… కవులు–కళాకారులకు సీఎం ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి…
సౌదీ అరేబియాలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు దగ్ధమై పలువురు భారతీయులు మరణించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర…
కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరను ఘనంగా నిర్వహించాలి. ఎండోమెంటు, జిల్లా ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు. డిసెంబర్ 14 ఉదయం 10.45 గంటలకు…
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణ…
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికుల మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.…
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ…
విద్యుత్శాఖ అధికారులు ఏకంగా సబ్స్టేషన్లోనే మందు సిట్టింగ్ పెట్టారు. ఈ దావత్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల…
నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి…
సామాజిక రుగ్మతలను రూపుమాపి, ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రభాత భేరి’ పేరిట చేపట్టిన వినూత్న ప్రయత్నానికి అపూర్వ స్పందన లభించింది. సామాజిక రుగ్మతలపై…
ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా…









