ఏసీబీ వలలో నల్లగొండ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌

టపాసుల దుకాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకున్న స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కిన ఘటన గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటు…

Continue Reading →

రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర భారతికి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతులు, జగద్గురు విధుశేఖర భారతికి నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విధు…

Continue Reading →

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా

జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా నెలకొన్నది. మంత్రి మాజీ ఓఎస్టీ సుమంత్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో…

Continue Reading →

హ్యామ్‌ రోడ్లపై నేడు క్యాబినెట్‌లో కీలక నిర్ణయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హ్యామ్‌ విధానంలో పెద్దఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుపై గురువారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి…

Continue Reading →

ధాన్యం దిగుబడిలో తెలంగాణా ఆల్ టైం రికార్డ్: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం దిగుబడిలో తెలంగాణా ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోని 29…

Continue Reading →

జ‌ర్న‌లిస్టుల‌ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం ప‌నిచేస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల…

Continue Reading →

రెవెన్యూలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ…

Continue Reading →

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ తొలగింపు

అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్టీ)గా పని చేస్తున్న సుమంత్ ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. సుమంత్…

Continue Reading →

గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు: సీఎస్ కె. రామకృష్ణారావు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18 తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి

తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి…

Continue Reading →