రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించు గణపయ్య : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

వినాయక చవితి సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి…

Continue Reading →

రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలింది: మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిందని, మరో రైతు మృతి ద్వారా ఈ విషయం రుజువైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను వినాయకుడు తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినాయకుడిని ప్రార్థించారు. పరమ…

Continue Reading →

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం:

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం రాజన్న…

Continue Reading →

సాదాబైనామాల‌ పరిష్కారానికి దారి చూపిన భూభారతి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ :- భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.…

Continue Reading →

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

వినాయక చవితి పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి ఆ విఘ్నేశ్వరుడు…

Continue Reading →

జాతీయ క్రీడా దినోత్సవం – సైక్లింగ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్

హైదరాబాద్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 31వ తేదీ, ఆదివారం నిర్వహించబడుతున్న సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ…

Continue Reading →

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని…

Continue Reading →

లంచం తీసుకుంటూ దొరికితే.. నో బెయిల్.. ఓన్లీ జైల్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తున్నది. అవినీతి నిరోధక చట్టం కింద 2 నెలల నుంచి 3…

Continue Reading →