మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం: మంత్రులు పొంగులేటి, సీత‌క్క‌, అడ్లూరి

హైద‌రాబాద్ :- తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించి ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి…

Continue Reading →

గ్రామీణ క్రీడాప్రతిభను గుర్తిస్తాం.. ప్రోత్సహిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

గ్రామీణ క్రీడాకారుల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా సీఎం కప్ 2025 నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు…

Continue Reading →

బినామీ అయిన మరో చేవెళ్ల విద్యుత్‌ ఏడీఈ రాజేష్ బాబు బాత్రూంలో 17 లక్షలు! 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈ ఏరుగు అంబేడ్కర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం సాయంత్రం అతని బినామీ అయిన మరో ఏడీఈ…

Continue Reading →

 ఏసీబీకి చిక్కిన ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌

ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌ వంకాయల సురేష్ కుమార్‌తోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మాలోతు భాస్కర్‌, భూభారతి కంప్యూటర్‌ ఆపరేటర్‌ శివాజీ రాథోడ్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. తల్లాడ మండలం…

Continue Reading →

భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి

భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా సేవలు అందించిన…

Continue Reading →

ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పాక్షికమే: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్ : ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగాయి. పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు 87 శాతం హాస్పిటల్స్…

Continue Reading →

దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు, అధ్య‌య‌నం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం (Telangana Education Policy-TEP) భార‌త‌దేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాల‌ని…

Continue Reading →

విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రూ.200 కోట్లపైమాటే.. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు

అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకున్నది. విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌…

Continue Reading →

దేశంలో ఏ మెడికల్ కాలేజీకీ లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉంది: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ

దేశంలోని ఏ మెడికల్ కాలేజీకీ లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహ అన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా…

Continue Reading →

జిఎస్టి రేట్ల సవరణతో రాష్ట్రం ఐదు వేల కోట్ల ఆదాయం కోల్పోతుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.. అయినప్పటికీ పేద, మధ్యతరగతి రైతాంగ కుటుంబాల మేలు కోసం జిఎస్టి రేషినేలైజేషన్…

Continue Reading →