యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి : అసదుద్దీన్‌ ఒవైసీ

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన…

Continue Reading →

మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం.. సిగాచీ ప‌రిశ్ర‌మ ప్ర‌క‌ట‌న‌

పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిగాచీ ప‌రిశ్ర‌మ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదంపై స్టాక్ మార్కెట్ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ లేఖ రాశారు.…

Continue Reading →

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారంలో 2026లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం…

Continue Reading →

ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌

రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలోని బాలానగర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి…

Continue Reading →

ఏసీబీ వలలో తలకొండపల్లి తహసీల్దార్, అటెండర్

ఏసీబీ వలలో తలకొండపల్లి తహశీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు…

Continue Reading →

భద్రతా ప్రమాణాలు శూన్యం!.. గాలిలో కలుస్తున్న అమాయక కార్మికుల నిండుప్రాణాలు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే…

Continue Reading →

మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్‌

పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్‌ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన…

Continue Reading →

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేయిస్తాం : బీహార్‌ మంత్రి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company)లో రియాక్టర్‌ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.…

Continue Reading →

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన‌ ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హ‌మైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

Continue Reading →

హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ రూపొందించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…

Continue Reading →