తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు..

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ తాజాగా మున్సిపల్‌ కమిషనర్లకు ప్రమోషన్లు…

Continue Reading →

 సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సీఎం రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించిన దేవాదాయ శాఖ మంత్రి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్‌ జిల్లా…

Continue Reading →

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సంతోష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. సంతోష్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి…

Continue Reading →

రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌ ఏఈ

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్‌పేట సర్కిల్‌-16 వార్డు-2 గోల్నాక డివిజన్‌ నెహ్రూనగర్‌లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా…

Continue Reading →

ఎక్సైజ్‌శాఖలో పది రోజుల్లో బదిలీలు: మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు

ఆబ్కారీ శాఖలో బదిలీలను 10 రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్‌ శాఖ ఆదాయం…

Continue Reading →

రైతుకు భరోసా అంటే సీఎం రేవంతన్న : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.…

Continue Reading →

రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోందని గాంధీ భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క…

Continue Reading →

రేపు రైతు భరోసా విజయోత్సవ సభ

రైతు భరోసా విజయోత్సవ సభ ను మంగళవారం నాడు సచివాలయం ఎదురుగా గల రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ జోళి శాఖ…

Continue Reading →

భద్రాద్రి జిల్లా రెవెన్యూ శాఖలోని అవినీతి వ్యవహారాలపై కలెక్టర్‌ సీరియస్‌..?

భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సీరియస్‌గా పరిగణించారు. బూర్గంపహాడ్‌ తహసీల్దార్‌ కార్యాలయ టైపిస్టు (కంప్యూటర్‌ ఆపరేటర్‌) రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

ఇవాళ మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో…

Continue Reading →