బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికార దాహంతో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు…

Continue Reading →

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్: సీఎం రేవంత్

 పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సిఎం తెలిపారు. ఆయన…

Continue Reading →

 టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17వ టోల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు కొందరు వ్యక్తులు టోల్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌

అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా శేరిలింగంపల్లి…

Continue Reading →

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు

ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి…

Continue Reading →

తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయింది.. వనజీవి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే…

Continue Reading →

గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. వనజీవి రామయ్య గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. దరిపల్లి రామయ్య తన జీవితంలో కోటి మొక్కలు నాటి…

Continue Reading →

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం: మంత్రులు కొండా సురేఖ, సీతక్క

వరంగల్‌లో మెగా జాబ్ మేళాను జరుగుతుందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ తెలిపారు. వరంగల్ పట్టణంలో మెగా జాబ్ మేళాను మంత్రులు కొండ సురేఖ, సీతక్క ప్రారంభించారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన భద్రాచలం సీఐ, గన్‌మన్‌

గ్రావెల్‌ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్‌ చేసిన సీఐ, గన్‌మన్‌, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో…

Continue Reading →

హరిత హననంపై కేంద్ర సాధికార కమిటీ పరిశీలన

అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం మొదలుపెట్టింది. వర్సిటీ పరిధిలోని…

Continue Reading →