రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు (ఆహార భద్రత కార్డులు) కావాల్సిన వారు మీ సేవా కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రేషన్ కార్డులు…
అధికారులు అవాక్కయ్యేలా అక్రమాస్తులు..లంచం సొమ్ముకు కక్కుర్తి పడి అనేక మంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 19 కేసులు నమోదు కాగా..…
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపై వివరణ…
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా…
పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యకారకాలను అదుపులో పెట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన…
చర్లపల్లి పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్ర మాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ కంపె నీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో మంటల్లో కాలి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కెసిఆర్ చేసిన సర్వేలో 52…
తెలంగాణలో అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ…
కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం శాసనసభ కార్యదర్శి పార్టీ మారిన పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. పార్టీ…
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు…








