జీహెచ్ఎంసీ ప‌రిధిలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బదిలీ

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌లువురు జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. శేరిలింగంప‌ల్లి జోన‌ల్…

Continue Reading →

హుజూరాబాద్‌లో ముగిసిన ఉప ఎన్నిక ప్ర‌చారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రచారం ముగియడంతో స్థానికేతరులను అధికారులు హుజూరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈటల రాజీనామాతో మొదలైన…

Continue Reading →

బాబోయ్‌.. మేం భరించలేం..ఊపిరాడట్లే!

 బాచుపల్లి, కొండాపూర్, నిజాంపేట్‌ నివాసితుల గగ్గోలు రాత్రి వేళల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆందోళన 51 కాలనీలకు శివారు పరిశ్రమల విష వాయువులు కాలుష్య నియంత్రణ మండలికి వెల్లువలా ఫిర్యాదులు ఒకటి…

Continue Reading →

నేడు ఓయూ 81వ స్నాతకోత్సవం

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9.30 గంటలకు వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్‌‍లర్‌…

Continue Reading →

278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం ఎస్‌ఐ రవికుమార్‌, డీటీసీఎస్‌ అధికారి రాజశేఖర్‌ పట్టుకున్నారు.…

Continue Reading →

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు, హవేళీఘనపూర్‌ మండల పరిధిలోని…

Continue Reading →

టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని… గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా…

Continue Reading →

9వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడిగా సీఎం కె. చంద్రశేఖర రావు(కేసీఆర్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.  పార్టీ ప్లీనరీ ఆయనను అధ్యక్షుడిగా…

Continue Reading →

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

కీస‌ర మండ‌లం యాదగిరిపల్లి వ‌ద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన షిఫ్ట్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌కు 4 జాతీయ ఉత్తమ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌)కు నాలుగు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ముంబైకు చెందిన బ్యాంకింగ్‌ ఫ్రంటియర్‌ మేగజైన్‌ ఈ అవార్డులను ప్రకటించిందని టెస్కాబ్‌…

Continue Reading →