విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్‌.శంకర్‌, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు. తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి…

Continue Reading →

టపాసుల విక్రయాలపై 23 రాష్ట్రాలకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నోటీసులు

కాలుష్యం, కరోనా మహమ్మారి నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో టపాసుల నిషేధంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత…

Continue Reading →

డ్రగ్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వరప్రసాద్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ ‌డిపార్ట్‌మెంట్‌ గుంటూరు రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్‌ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది.…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ జీ విజయ్ మోహన్

బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పార్ట్‌…

Continue Reading →

వంద మంది నిపుణులతో ధరణి వెబ్‌సైట్‌ వార్‌ రూం

ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన క్షణాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. బీఆర్కేభవన్‌లోని 10వ అంతస్తులో ధరణి వెబ్‌సైట్‌ వార్ ‌రూం సిద్ధమవుతున్నది. 100…

Continue Reading →

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ దాడి

డ్రగ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట శివ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో…

Continue Reading →

ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కంది త‌హ‌సీల్దార్ ఆఫీస్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. ధ‌ర‌ణి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సబితారెడ్డి

తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు వికారాబాద్‌ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం…

Continue Reading →