తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి…

Continue Reading →

విజయదశమి శుభాకాంక్షలు

దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

హైద‌రాబాద్‌లో 11 రైతుబ‌జార్ల‌లో రూ.35కే కిలో ఉల్లిగ‌డ్డ‌

ఉల్లి ధ‌ర‌ల నియంత్ర‌ణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌లు విక్ర‌యిస్తున్న‌ట్లు వ్య‌వ‌సాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి…

Continue Reading →

ఢిల్లీలో పతాకస్థాయికి వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చేపే అవకాశం ఉందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ…

Continue Reading →

ఈ నెల 29న 12:30 గంటలకు ధరణి ప్రారంభం

‘ధరణి’ ప్రారంభానికి  ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న (గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ‘ధరణి’ పోర్టల్‌ ప్రారంభం కానున్నది.…

Continue Reading →

కరోనా బాధిత జర్నలిస్టులకు 3 కోట్లు : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడిన 1,603 మంది పాత్రికేయులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి రూ.3.12 కోట్లు ఆర్థికసాయం అందజేశామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం…

Continue Reading →

నాంపల్లిలో ‘రైతుబంధు’ ఆఫీస్‌: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయాన్ని నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం…

Continue Reading →

అమరుల కుటుంబాలకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌ పరామర్శ

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కొనియాడారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమరవీరుల ఇంటికివెళ్లి, వారి కుటుంబ…

Continue Reading →

స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే : సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

మాన‌వ‌జాతితో పాటు స‌క‌ల ప్రాణికోటి మ‌నుగ‌డ వృక్షాల‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తూ ఎస్పీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన లావ‌ణ్య‌

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా ఉప్పల్ లో మొక్కలు నాటారు ఆర్టిస్ట్ లావణ్య రెడ్డి. రాజ్యసభ సభ్యులు…

Continue Reading →