నాలుగు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం : మంత్రి కేటీఆర్‌

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు మంగళవారం నుంచి ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Continue Reading →

అంబులెన్స్‌లు ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెండు కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే…

Continue Reading →

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…

Continue Reading →

పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

వరంగల్ జిల్లా ల‌క్సేట్టిపేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఎల్లారం గ్రామ శివారులో ర‌హ‌స్యంగా నిర్వ‌హిస్తున్న పేకాట స్థావ‌రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట…

Continue Reading →

ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది : మంత్రి మల్లారెడ్డి

ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ అండగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్‌…

Continue Reading →

టీఎ‌స్ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు 22 వరకు గడువు

టీఎ‌స్‌‌ ఎం‌సె‌ట్‌కు సంబం‌ధించి వెబ్‌‌ఆ‌ప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొన‌సా‌గ‌ను‌న్నట్టు కన్వీ‌నర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలి‌పారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యా‌ర్థులు…

Continue Reading →

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: తెలంగాణ వికాస సమితి

తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్‌) స్టీరింగ్‌ కమిటీ తీర్మానించింది. వరదల…

Continue Reading →

అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించిన పూజారి అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తున్న ఓ పూజారి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా తన గళాన్ని చురుకుగా వినిపిస్తున్న పూజారి అనుమానాస్పద స్థితిలో…

Continue Reading →

దిల్‌సుఖ్‌నగర్‌ పలు కాలనీల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్‌, శ్రీనగర్‌కాలనీ, పీఎన్‌టీ కాలనీ,…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటవ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా…

Continue Reading →