రూ. కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అడిషనల్ కలెక్టర్ నగేష్

నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి  ఎన్వోసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు…

Continue Reading →

హరితహారం సామాజిక బాధ్యత : ఎంపీ సంతోష్‌కుమార్‌

హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. శంషాబాద్‌    ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్‌…

Continue Reading →

ఈ నెల 15 నుంచి ఓయూ పరీక్షలు

కరోనా పేర్రేపిత లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన చివరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలకు సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా…

Continue Reading →

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మధురానగర్ లో తన ఇంట్లో బుధవారం  శ్రావణి ఉరేసుకొని చనిపోయింది. మౌనరాగం, మనసు మమత, సీరియల్స్ లో నటించారు. శ్రావణి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సి.పార్థసారథి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.…

Continue Reading →

నవంబరు 9లోగా నివేదిక అందించాలి: ఎన్‌జీటీ

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ సమస్యలపై ఎన్‌జీటీ స్పందన తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైన్‌‌ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత…

Continue Reading →

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. స‌భ్యులంద‌రూ ఈ తీర్మానానికి సంపూర్ణ…

Continue Reading →

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా కేసులు

 గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,163కు…

Continue Reading →