గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

రాజ్యసభ సభ్యుడు  జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా…

Continue Reading →

శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా

తెలంగాణ శాస‌న‌స‌భ మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉభ‌య‌స‌భ‌ల్లో ఇటీవ‌ల మృతి చెందిన మాజీ రాష్ర్ట‌ప‌తి…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌ చేస్తూ ఆదివారం…

Continue Reading →

దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి నిరాడంబ‌ర నాయ‌కుడు : సీఎం కేసీఆర్

దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి నిరాడంబ‌ర నాయ‌కుడు అని, ఆయ‌న ఎమ్మెల్యే కాక ముందే త‌న‌కు ఆయ‌న‌తో ఆత్మీయ అనుబంధం ఉంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. రామ‌లింగారెడ్డి…

Continue Reading →

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ,…

Continue Reading →

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోవిడ్‌ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్‌లో పని చేస్తున్న పలువురు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1802 కేసులు 9 మరణాలు

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది. గడిచిన 24…

Continue Reading →

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి రథం…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో చిప్‌తో పెట్రోల్‌ మోసాలు

చిప్‌ అమర్చడంతో రీడింగ్‌ కరెక్టుగానే చూపిస్తూ 30మిల్లీ లీటర్ల ఆయిల్‌ తక్కువ  వచ్చేలా చిప్‌లకు సాఫ్ట్‌వేర్‌ పొందుపర్చి గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారు. చిప్‌ అమర్చిన బంకుల్లో తెలంగాణలోని 11బంకులను…

Continue Reading →

కొండమల్లేపల్లిలో భారీగా పీడీఎస్‌ బియ్యం స్వాధీనం..

అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న 130 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మినీ గూడ్స్‌ వాహనాలను సీజ్‌…

Continue Reading →