తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 1,04,249కి చేరాయి. తాజాగా 11 మంది వైరస్‌ ప్రభావంతో…

Continue Reading →

సంగారెడ్డి కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు…

Continue Reading →

నాగార్జున సాగర్‌ 20 గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్నది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో గేట్లు ఎత్తడంతో…

Continue Reading →

తెలంగాణ‌లో ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రారు

తెలంగాణ‌లో వివిధ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఖ‌రార‌య్యింది. రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది. గ‌తంలోనే తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన‌ప్ప‌టికీ…

Continue Reading →

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,474  కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 447…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులకు “వినాయక చవితి” శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

గరిడేపల్లి, మఠంపల్లి తాసిల్దార్లపై సస్పెన్షన్‌ వేటు

గరిడేపల్లి/మఠంపల్లి  మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్‌ 540లో గల 421 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమిని పొజిషన్‌లో లేని కొందరు వ్యక్తులు,…

Continue Reading →

ప్రజలకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అతి త్వరలో…

Continue Reading →

మృతుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం, ఒక‌రికి ఉద్యోగం : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని రాష్ర్ట విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. ఈగ‌ల‌పెంట…

Continue Reading →

శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాద మృతులకు ఉప రాష్ట్రపతి సంతాపం

తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం…

Continue Reading →