నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే మరో ముఖ్యమైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…
తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర…
కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించకుండా నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విత్తన…
కొవిడ్-19, సీజనల్ వ్యాధుల నివా రణ చర్యలపై మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు, గిరిజనసంక్షేమ శాఖ…
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు మస్కు నర్సింహ (52) కన్నుమూశారు. ఐదురోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస…
తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…
తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం) నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…
తెలంగాణ రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ వివరాలు..► కాగజ్…
నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…









