నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. మ‌న జీవితంలో ప్ర‌కృతి ప్రాముఖ్య‌త‌ను, దాన్ని ఎందుకు ప‌రిర‌క్షించాలో గుర్తుచేసే మ‌రో ముఖ్య‌మైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిద్రపోతోందా?

కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించకుండా నిద్రపోతున్నారా అంటూ హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని విత్తన…

Continue Reading →

నేడు మంత్రుల సమీక్ష

కొవిడ్‌-19, సీజనల్‌ వ్యాధుల నివా రణ చర్యలపై మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు, గిరిజనసంక్షేమ శాఖ…

Continue Reading →

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మృతి

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు మస్కు నర్సింహ (52) కన్నుమూశారు. ఐదురోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి

తెలంగాణలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…

Continue Reading →

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సినారె ఆడిటోరియం నిర్మించాలి : సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం)  నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు…

Continue Reading →

తెలంగాణలో 11 మంది డిప్యూటీ క‌లెక్టర్లు బ‌దిలీ

తెలంగాణ రాష్ట్రంలో 11 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం సీఎస్ సోమేశ్ కుమార్‌ ఉత్త‌ర్వులు జారీ చేశారు.  పోస్టింగ్ వివ‌రాలు..► కాగజ్…

Continue Reading →

హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…

Continue Reading →

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : మంత్రి అల్లోల

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…

Continue Reading →