భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం – పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌ ల్భూపాలపల్లి హరితహారం కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలంలోని ఊకల్ శివారులో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక…

Continue Reading →

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ముస్తఫానగర్ అగ్రహారం రోడ్డులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి…

Continue Reading →

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,269 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1,269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 800 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌…

Continue Reading →

ప్రముఖ కవి ఉమాపతి బాలాంజనేయశర్మ కన్నుమూత

ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యవిద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ ఈ ఉదయం కన్నుమూశారు. బాలాంజనేయశర్మ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి…

Continue Reading →

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ…

Continue Reading →

శబ్ద, వాయు కాలుష్యం.. కొలతకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ స్థాయిలను తెలుసుకునేందు సైబర్‌…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ ‌కేసులు

రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 736 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్‌ మల్కాజిగిరి…

Continue Reading →

తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకూ రైతుబంధు అందితీరాలి

★ రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలి ★…

Continue Reading →