స‌చివాల‌యం కూల్చివేత‌ ఆపాలంటూ పిల్‌

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి…

Continue Reading →

గ్యాస్ లీక్ ప్రమాద కారకులపై చర్యలు తీసుకోండి – సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం

పరవాడ, నంద్యాల గ్యాస్ లీక్ ఘటనలపై సీఎస్ కు ఎన్జీటీ ఆదేశం పరవాడ, నంద్యాల పరిశ్రమల్లో ఆన్ సైట్, ఆఫ్ సైట్ అత్యవసర ప్రణాళికల ఆమలు, మాక్…

Continue Reading →

నేడు వైఎస్సార్‌ 71వ జయంతి

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం…

Continue Reading →

ఎల్‌జీ పాలిమర్స్ సీఈఓ, డైరెక్టర్లు సహా మరో 12 మంది అరెస్ట్‌

స్టైరీన్‌ లీకైన దుర్ఘటనపై సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ 24 గంటల్లోనే కంపెనీ ప్రతినిధుల అరెస్టు ఫ్యాక్టరీస్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌కు చెందిన ముగ్గురు అధికారులపై…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 1,879 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 1,879 కరోనా కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,422 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మంగళవారం ఒక్కరోజే 1,506 మంది…

Continue Reading →

జీవీకేపై ఈడీ కేసు

 జీవీకే గ్రూప్‌, ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌), మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్‌పోర్టు కార్యకలాపాల్లో రూ.705…

Continue Reading →

పారదర్శకంగా వాయు నాణ్యత

గ్రేటర్‌లో కొత్తగా ఏడు సీఏక్యూఎంఎస్‌ కేంద్రాలు హైదరాబాద్ నగరాన్ని బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. కాలుష్య…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు తన జన్మదినం సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ తన నియోజకవర్గంలో…

Continue Reading →

చెట్లు విరివిగా ఉంటేనే విస్తారంగా వర్షాలు: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించి, సంరక్షించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం బెల్లంప‌ల్లి ఫారెస్ట్ డివిజ‌న్…

Continue Reading →