తెలంగాణలో కొత్తగా 1,590 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,590 కరోనా కేసులు రికార్డయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో…

Continue Reading →

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్‌..

కరోనా వైరస్‌ రాజకీయ నాయకులను నీడలా వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. వరుస పెట్టి నాయకులు కరోనా బారిన…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1892 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో…

Continue Reading →

ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తుల జప్తు

పంచాయతీకి పన్ను బకాయి ఫలితంఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి సమీపంలోని ఆర్చ్‌ ఫార్మా కంపెనీ ఆస్తులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం…

Continue Reading →

ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం – ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

ఆకు పచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీలో శుక్రవారం…

Continue Reading →

హరితహారం పనులలో నిర్లక్ష్యం..అధికారిపై వేటు

హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు పడిన ఘటన జిల్లాలోని దేవురుప్పుల మండలంలో చోటు చేసుకుంది. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ హరితహారం విధులు సక్రమంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన కూతురుతో కలిసి మొక్కలు నాటిన హీరోయిన్ రేణు దేశాయ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…

Continue Reading →

యాదాద్రి నారసింహుడి పాదాలచెంత అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు

రాయగిరిలో రూపుదిద్దుకున్న నర్సింహ, ఆంజనేయ అరణ్యాలునేడు ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి నారసింహుడి క్షేత్రం అటు భక్తులు, ఇటు…

Continue Reading →

దివీస్‌కు 96 లక్షల జరిమానా

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు సీఎఫ్‌వో, ఇతరులపై విధించిన సెబీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్‌ ల్యాబోరేటరీస్‌కు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ గట్టి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1213 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. గురువారం కొత్తగా 1213 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. 987 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన…

Continue Reading →