హైదరాబాద్ నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ను మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మోహిదీపట్నం…
నల్లగొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో…
పరిశ్రమల్లో కాలుష్యం, ప్రమాదకర పదార్థాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి రియల్ టైమ్లో డేటా స్వీకరించి స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ కావాలి.. వారు సత్వరం స్పందించాలి నిబంధనలు…
తెలంగాణలో కొత్తగా మరో 27 కేసులు నమోదుకాగా, ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జీహెచ్ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా, మరో 12 మంది వలస…
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కడికక్కడే…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్…
సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు బ్రేక్ పడింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన…
మలక్పేటలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించడంతో ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. హైదరాబాద్ పాత మలక్పేట డివిజన్లో నలుగురు అన్నదమ్ములు,…
పదో తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. జూన్ 3న పరిస్థితిని సమీక్షించి నివేధిక…
★ రైతుల తలరాత రైతులే రాసుకోవాలె ★ తెలంగాణలో నడుస్తున్నది రైతురాజ్యమే ★ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నన్ని పథకాలుదేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు…









