తెలంగాణలో భారీగా ధాన్యం సేకరణ – ట్విట్టర్‌లో కేంద్రమంత్రి పాశ్వాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ పరిధిలో 30 ఉండగా, రాష్ర్టానికి వలస వచ్చినవారిలో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు…

Continue Reading →

గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్‌) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం…

Continue Reading →

గ్రీన్‌జోన్‌లోకి మరో 14 జిల్లాలు

కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం  నిబంధనల ప్రకారమే నిర్ధారణ పరీక్షలు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా కేసులు నమోదుకాని మరో…

Continue Reading →

ప్రతి మొక్కనూ బతికించాలి

వాటరింగ్‌ డేలో కలెక్టర్‌ రవి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీరుపోసి మొక్కలను బతికించాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి సూచించారు. వాటరింగ్‌ డేలో భాగంగా గొల్లపల్లి మండలం గోవిందులపల్లి,…

Continue Reading →

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై కేసు నమోదు

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ…

Continue Reading →

రైతు రుణమాఫీ, రైతు బంధు నిధుల విడుదల

రైతుబంధుకు రూ.7 వేల కోట్లు రుణమాఫీకి రూ.1200 కోట్లు విడుదలరైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయమై ఈ రోజు రాష్ట్ర…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీకేజీ .. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్‌

ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి…

Continue Reading →

విశాఖ లో మరోసారి గ్యాస్ లీక్

విశాఖ ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే గ్యాస్ మరోసారి…

Continue Reading →

గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌

గ్యాస్‌ లీక్‌ బాధితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. స్థానిక కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి…

Continue Reading →