వనపర్తిలో ఓ వ్యక్తిపై పలువురు పోలీసు సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. ఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి…
గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని భగవంతుడ్ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. కరోనా వైరస్…
నల్లగొండ జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు 6 నమోదు అయ్యాయి. నల్లగొండలో ఐదుగురికి, మిర్యాలగూడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్…
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. వీరి సేవలకు…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి
రాష్ట్రంలోని అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల…
రాష్ట్రంలో 9కి చేరిన మరణాలు ‘రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్లొచ్చినవారికి, వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య…
గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్…