వనపర్తి దాడి ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

వనపర్తిలో ఓ వ్యక్తిపై పలువురు పోలీసు సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. ఘటనను ఓ నెటిజన్‌ వీడియో తీసి…

Continue Reading →

గాంధీ ఆసుపత్రి ఘటనపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌

గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని భగవంతుడ్ని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కరోనా వైరస్‌…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 6 నమోదు

నల్లగొండ జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు 6 నమోదు అయ్యాయి. నల్లగొండలో ఐదుగురికి, మిర్యాలగూడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌…

Continue Reading →

ఢిల్లీ వెళ్లొచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి – సీఎం కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. వీరి సేవలకు…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

సెట్‌ దరఖాస్తులకు 20 వరకు గడువు

రాష్ట్రంలోని అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల…

Continue Reading →

తెలంగాణలో నిన్న క‌రోనా పాజిటివ్ 30.. మరణాలు 3

రాష్ట్రంలో 9కి చేరిన మరణాలు ‘రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కి వెళ్లొచ్చినవారికి, వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్‌ సోకుతున్నట్లు వైద్య…

Continue Reading →

ఆస్తి పన్ను గడువు పొడిగింపు

గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్‌ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…

Continue Reading →

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌…

Continue Reading →