చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్‌రెడ్డి

డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ రోజు నగరంలో పర్యటించారు. చార్మినార్‌ ఏరియాలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు. డీజీపీ వెంట నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఐపీఎస్‌ అధికారులు బాబురావు,…

Continue Reading →

పోలీస్‌ అధికారి కొడుకుకు కరోనా పాజిటివ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్‌ అధికారి కుమారుడికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో అతడు కలిసిన 21 మందిని కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి…

Continue Reading →

లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాలి..బయటకు రావొద్దు: సీపీ సజ్జనార్‌

రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్‌ బుక్‌ చేసుకోవదు..ఉల్లంఘిస్తే…

Continue Reading →

తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు

ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర…

Continue Reading →

పకడ్బందీగా లాక్‌డౌన్‌.. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు..

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ను కఠినంగా అమలు…

Continue Reading →

తెలంగాణ లాక్‌డౌన్‌.. తెరిచి ఉండేవి ఇవే..

కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో…

Continue Reading →

లాక్‌డౌన్‌ అంటే? నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు, జరిమానా

అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, నిర్దేశిత ప్రాంతంలోని ప్రజలను నియంత్రించేందుకు ఇచ్చే అధికారిక ఆదేశాన్ని లాక్‌డౌన్‌ అంటారు. దీని ప్రకారం ఆయా నిర్ధిష్ట ప్రాంతంలోని ప్రజలు ఎక్కడికక్కడే ఉండాలి.…

Continue Reading →

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది…

Continue Reading →

31 వరకు ప్రజారవాణా బంద్‌..

కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెలాఖరు వరకు ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోనున్నది. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైళ్ళను…

Continue Reading →

తప్పుడు ప్రచారాలు చేస్తే ఏడాది జైలు : రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌

కరోనా వైరస్‌పై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. కరోనా కట్టడి కోసం…

Continue Reading →