శ్రీరామనవమి వేడుకలపై మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమీక్ష

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుక‌ల‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి…

Continue Reading →

త్వరలోనే విద్యుత్‌ చార్జీల పెంపు : సీఎం కేసీఆర్‌

త్వరలోనే విద్యుత్‌ చార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. విద్యుత్‌ చార్జీలు పెంచకుంటే ఆ సంస్థల మనుగడ ఎలా అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 101…

Continue Reading →

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో అధికారి

విద్యుత్‌ మీటర్‌ కోసం లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. రాయచోటి పట్టణంలో విద్యుత్‌ మీటర్‌ కోసం ఓ వినియోగదారుడు నిత్యం ఆఫీసుల చుట్టూ…

Continue Reading →

పర్యాటక క్షేత్రంగా నల్లమల అటవీప్రాంతం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. సురేశ్‌రెడ్డి…

Continue Reading →

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి.…

Continue Reading →

అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టుపై మధ్యంతర ఉత్వర్వుల జారీ చేసిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై…

Continue Reading →

వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అవార్డు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల…

Continue Reading →

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం…

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ ప్రయాణికులను…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పలువురు సినీ నిర్మాతలు, నటులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటిన…

Continue Reading →