టిటిడి పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు

2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి…

Continue Reading →

మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ నటి ఖుష్బూ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు…

Continue Reading →

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్‌…

Continue Reading →

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నిక

డిసిసిబి చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి లు ఏక్రగీవ ఎన్నికడిసియంయస్ చైర్మన్ గా వట్టి జానయ్య యాదవ్,…

Continue Reading →

బ్రాహ్మణ పథకాల దరఖాస్తులకు మార్చి 20 వరకు గడువు

తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పరిపాలనాధికారి యూ రఘురాంశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో…

Continue Reading →

వాయు కాలుష్యంతో మూత్రపిండాలకు ముప్పు..

వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్…

Continue Reading →

తెలంగాణలోని యూనివర్సిటీలకు పాలకమండళ్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు పాలకమండలి (ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, ఈసీ) సభ్యులను నియమించింది. ఉస్మానియా, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ, జేఎన్‌యూఎఫ్‌ఏ యూనివర్సిటీలవారీగా శుక్రవారం వేర్వేరు…

Continue Reading →

మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

Continue Reading →

ప్రజల సహకారంతోనే పట్టణ ప్రగతి – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రజలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తేనే పట్టణ పరిధిలో భీమ్గల్ ను సుందరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి వీలవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ…

Continue Reading →