జీవీకే – ఈఎంఆర్‌ఐలో ఉద్యోగావకాశాలు..

జీవీకే – ఈఎంఆర్‌ఐ సంస్థలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఈఎంఈ) పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ ఎంఏ ఖలీద్‌ ఒక ప్రకటనలో…

Continue Reading →

ఆబ్కారీశాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం..

రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ ఆబ్కారి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్…

Continue Reading →

కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వెల్స్ ఫర్గో కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండురి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రాయదుర్గం…

Continue Reading →

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్…

Continue Reading →

ప్రజల సహకారం లేనిదే ప్రగతి సాధించలేం – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత…

Continue Reading →

కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాగిల్లాపూర్ లో శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ…

Continue Reading →

నల్లగొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

నల్గొండ మున్సిపాలిటీ చైర్మెన్ గా మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ గా అబ్బగోని రమేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ తన తొలి సంతకాన్ని మేరకు…

Continue Reading →

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…

Continue Reading →

బీజేడీ చీఫ్‌గా ఎనిమిదోసారి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.…

Continue Reading →