రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు…
కొమురం భీం (ఆసిఫాబాద్) జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు…
ముషీరాబాద్ నియోజక వర్గంలోని భోలక్పూర్ ఇందిరానగర్లోని ముషీరాబాద్ సెట్విన్ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…
ఆంధ్రప్రదేశ్ లో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా గ్రీన్ చాలెంజ్ ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోజావనం పేరుతో మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్…
పునరావాస కేంద్రంగా పీసీబీపనితీరు మెరుగుపర్చాలని గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతితెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) పనితీరు బాగా లేదని,…
గుజరాత్లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…
ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.ఆయిల్…
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యుల్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…
జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. ఎస్సీ డెవలప్మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు…