గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు…

Continue Reading →

కొమురం భీం జిల్లా సిర్పూర్‌ పేపర్‌మిల్లులో ప్రమాదం

కొమురం భీం (ఆసిఫాబాద్) జిల్లాలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్‌ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు…

Continue Reading →

బీసీ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత శిక్షణ

ముషీరాబాద్‌ నియోజక వర్గంలోని భోలక్‌పూర్‌ ఇందిరానగర్‌లోని ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…

Continue Reading →

నగరి ఎమ్మెల్యే రోజాతో కలిసి మొక్కలు నాటిన ఎంఈఓ శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్ లో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా గ్రీన్ చాలెంజ్ ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోజావనం పేరుతో మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →

పీసీబీని బాగు చేయండి

పునరావాస కేంద్రంగా పీసీబీపనితీరు మెరుగుపర్చాలని గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతితెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) పనితీరు బాగా లేదని,…

Continue Reading →

వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం: 12మంది మృతి

గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…

Continue Reading →

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.ఆయిల్…

Continue Reading →

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యుల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌…

Continue Reading →

ఏపీ పీసీబీలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇద్దరు జనగామ అధికారులు

జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు…

Continue Reading →