మేడారం జాతరపై నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి

మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం…

Continue Reading →

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌…

Continue Reading →

అవినీతి నిరోధక శాఖ వలలో జీహెచ్ఎంసీ కంప్యూటర్ ఆపరేటర్..

సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శీను ఓ వ్యక్తి నుంచి రూ. 3…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సిటీ సివిల్ కోర్ట్ న్యాయవాదులు

రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్…

Continue Reading →

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను…

Continue Reading →

ఇవాళ జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మెట్రోను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మార్గంలో (11 కి.మీ) మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌…

Continue Reading →

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో కుప్పకూలిన స్లాబ్‌

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్‌ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర…

Continue Reading →

ఇవాళ మేడారం జాతరకు సీఎం కేసీఆర్‌

మేడారం జాతరను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకొని…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో డా.బి. ప్రభాకర్‌ స్వీకరించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల అర్బన్‌ పార్క్‌లో…

Continue Reading →

హాజీపూర్‌ వరుస హత్య కేసుల దోషి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు. దీంతో న్యాయస్థానం దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును…

Continue Reading →