టీజీపీసీబీలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు బాధ్యతగల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు 18 నవంబర్ 2025న ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక…

Continue Reading →

మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌

మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్‌ గెరిల్లా సుప్రీం లీడర్‌, ఎర్రదళం సేనాధిపతి మద్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతనితోపాటు భార్య…

Continue Reading →

బీసీలకు మరోసారి కాంగ్రెస్‌ మోసం: బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అధ్యక్షుడు చిరంజీవులు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తేల్చకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించడం మరోసారి బీసీలను మోసం చేయడమేనని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి…

Continue Reading →

లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఏసీబీ అధికారులకు దొరకకుండా పారిపోతున్న ఎస్సైని వెంటబడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

టేక్మాల్ మండల పరిధిలో ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వారి నుంచి తప్పించుకుని పారిపోవడంతో సినీ ఫక్కీలో ఛేజించి…

Continue Reading →

కోటి మంది మహిళలకు కోటి చీరలు: సీఎం రేవంత్ రెడ్డి

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి…

Continue Reading →

పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం.. అనుమతులు ఇవ్వొద్దు..: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని.. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,…

Continue Reading →

‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

కోటి మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రభుత్వ సంకల్పానికి మరో ముందడుగు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కొలువు తీరిన రెండు రోజుల్లోనే రెండు…

Continue Reading →

2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించబోతోంది, అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని ఈ భారీ కార్యక్రమంలో…

Continue Reading →

పీసీబీ.. ఏందిదీ?

ఒక్కొక్క ఉన్నతాధికారికి రూ.లక్షల్లో జీతాలు.. అన్ని అలవెన్స్‌లు వర్తించేలా సర్వీస్‌ రూల్స్‌.. ప్రభుత్వ శాఖలన్నింటి కంటే మెరుగైన వసతులు.. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటంతో ఇంక్రిమెంట్లు, పదోన్నతుల్లో…

Continue Reading →