ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప…

Continue Reading →

నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి: మంత్రి తుమ్మల

ఈ రోజు సచివాలయంలో వ్యవసాయశాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మరియు విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకంలో…

Continue Reading →

గురు తేజ్ బహదూర్ త్యాగం నిరుపమాన‌మైన‌ది: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

నందిగామ : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్…

Continue Reading →

18 నెలల బాలునికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ డాక్టర్లు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. గ్లైకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స…

Continue Reading →

కార్మిక వ‌ర్గానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు: సీఎం రేవంత్ రెడ్డి

మే డే (మే 1వ తేదీ) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ…

Continue Reading →

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

Continue Reading →

శుక్రవారం నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు.. శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో…

Continue Reading →

పోలీసు సారథికి ఆత్మీయ వీడ్కోలు !

హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా…

Continue Reading →

జ‌వాబుదారీత‌నం పెంచేందుకే సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు…

Continue Reading →

రికార్డు స్థాయిలో ఏసీబీ కేసులు: డైరెక్టర్ జనరల్ చారు సిన్హా

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026లో మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు…

Continue Reading →