ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో…
హైదరాబాద్ : కొల్లూరు కాలనీ వాసులకు వారం రోజుల క్రితం ప్రభుత్వ పక్షాన ఇచ్చిన హామీలను 24 గంటలు తిరక్కముందే అమలు చేయడం ప్రారంభించామని ఇది ముఖ్యమంత్రి…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన ‘తెలంగాణ’లో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పరిధిలో గల ప్యూజన్ ల్యాబ్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్, నల్లగొండ ఆర్డీవో అశోక్…
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై, ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. నగర కేంద్రంగా నెలకొన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులకు…
బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, బీఆర్ఎస్…
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో 04.11.2025న భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు.…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల…
హైదరాబాద్ ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…
వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన 74 వ ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ…









