రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో…

Continue Reading →

హెటిరో కాలుష్య పరిశ్రమను మూసివేయండి

తమ ఊరిని నాశనం చేస్తున్న కాలుష్య పరిశ్రమలపై దోమడుగు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న…

Continue Reading →

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ దిగ్భ్రాంతి

ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు…

Continue Reading →

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయండి: సీఎస్ రామకృష్ణారావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని…

Continue Reading →

మొoథా తుఫాన్ ప్రభావంతో నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్ లు సమర్థవంతంగా పనివేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.శనివారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్…

Continue Reading →

“క్రియేటివిటీ హబ్”గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ కేవలం “ఐటీ రాజధాని”గా మాత్రమే కాదు, భారతదేశపు “క్రియేటివిటీ హబ్”గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

Continue Reading →

కార్పోరేషన్ ల పని విధానం పరిమితులపై కసరత్తు వేగవంతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పోరేషన్స్ స్థితిగతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు.శనివారం నాడు సచివాలయం లో వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో…

Continue Reading →

తీరుమారని ఫార్మా పరిశ్రమలు.. పట్టించుకొని పీసీబీ అధికారులు..

ఫార్మా పరిశ్రమలలో నుంచి కెమికల్‌ వ్యర్థాలను ట్యాంకర్‌లలో నింపుకుని వచ్చి టీఎస్‌ఐఐసీ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో పారబోసిన సంఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన…

Continue Reading →

మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్లో అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా సాక్షిగా…

Continue Reading →