దేవాదుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

దేవాదుల ప్రాజెక్ పూర్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తద్వారా ఉత్తర…

Continue Reading →

పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

Continue Reading →

సంక్షేమ హాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు

హైదరాబాద్: బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి రూ.60…

Continue Reading →

రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం 251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

కొండా లక్ష్మారెడ్డి మృతిపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్.ఎస్.ఎస్. వార్తా ఏజెన్సీ వ్య‌వ‌స్థాప‌కుడు కొండా ల‌క్ష్మారెడ్డి ఆక‌స్మిక మృతి ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క…

Continue Reading →

కొండా లక్ష్మారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు… NSS వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన…

Continue Reading →

గొలుసుకట్టు చెరువులకు కాలుష్య ముప్పు !

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని నల్లకుంట చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పలు పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలు ఈ…

Continue Reading →

ఎస్సారెస్పీ ఫేజ్‌ 2కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు: సీఎం రేవంత్‌రెడ్డి

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఫేజ్‌-2కు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (ఆర్డీఆర్‌) పేరు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇదే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి…

Continue Reading →

బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఐక్యంగా ముందుకెళ్లాలనే…

Continue Reading →

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విజయచంతంగా పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్‌

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ…

Continue Reading →