వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
20 ఏళ్ల కేసులో మళ్లీ వాయిదాలా..? కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పనితీరు పై శుక్రవారం హైకోర్టు…
మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల పోస్టర్…
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్సైట్లోని…
సస్పెన్షన్ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హనుమంత రావు ఏసీబీ ఆకస్మిక తనిఖీలో అవినీతి బట్టబయలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు…
పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం ఇండస్ కేమ్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో జనం ఉక్కిరిబిక్కిరి దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు సతమతం ఫిర్యాదు చేసినా స్పందించని…
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు (ACB Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము…
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని…
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని స్వచ్ఛదనం-పచ్చదనం ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, మెంబర్ సెక్రటరీ టీజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జీ. రవి అన్నారు. స్వచ్ఛదనం -పచ్చదనం…
నిఘా నేత్రం న్యూస్ : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి మరియు మాతృత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వ పిలుపు…









