రాష్ట్రంలో భూమిలేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక…
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25…
వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా ప్రధానిని మూడుసార్లు కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని…
ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం.. అదేరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరుతుందని.. 26న కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట…
తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు…
రుణమాఫీతో 16 ఏళ్ల రాజకీయ జీవితంలో మరుపురాని రోజు రుణమాఫీకి పాసు బుక్నే కొలబద్ద… పదేళ్లు అధికారంలో ఉండి రూ.21 వేల కోట్లు మాఫీ చేయలేకపోయారు.. సోనియా,…
ములుగు జిల్లా డీఎంహెచ్వో అప్పయ్యను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు…
తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని చెప్పారు. ప్రజలకు లబ్ధి…
భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ…









