అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్

ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలతో బేంబేలు ఇప్పటికే పలువురు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పరారీలో పలువురు అవినీతి ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు అవినీతి ఆఫీసర్లు…

Continue Reading →

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ బదిలీ…

Continue Reading →

తెలంగాణ డీజీపీగా జితేందర్‌ నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్‌ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

Continue Reading →

పరిశ్రమల్లో ప్రమాదాలు కార్మికుల జీవితాలకు మరణ శాసనం

ముక్కలవుతున్న వలస జీవుల రెక్కల కష్టం ఎంత మంది కార్మికుల ప్రాణాలు పోతున్న తీరు మార్చుకోని పరిశ్రమల యజమాన్యాలు, అధికారులు రెక్కల కష్టాన్ని నమ్ముకొని పరాయి రాష్ట్రాల…

Continue Reading →

అటవీ భూమిలో మైనింగ్‌పై నోటీసులు

సూర్యాపేట జిల్లా సుల్తాన్‌పూర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో భూముల ఆక్రమణల ఆరోపణలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన సాగర్‌, నాగార్జున సిమెంట్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.…

Continue Reading →

కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు..

తెలంగాణ రాష్ట్రంలో 10 కోట్లకు పైగా మొక్కలు పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ…

Continue Reading →

రేపు మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద…

Continue Reading →

మాస్క్‌లు లేకుండా బతకాలంటే మొక్కలు పెంచాలి : బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఎల్బీనగర్…

Continue Reading →

కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా కేశ‌వ‌రావు నియామ‌కం

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశ‌వ‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఆయ‌న‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి…

Continue Reading →

పరిశ్రమల్లో భద్రతపై ప్రగల్భాలు.. కార్మికుల జీవితాలతో ఆటలు

చట్టాలను పట్టించుకోని పరిశ్రమల యాజమాన్యాలు పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు ఆమ్యామ్యాల మత్తులో సంబంధిత శాఖల అధికారులు మన ఇంట్లో పెంచుకునే జంతువులను కూడా మనం…

Continue Reading →