కిసాన్‌ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై ప్రధాని మోదీ తొలి సంతకం

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ నిధి…

Continue Reading →

తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు…

Continue Reading →

రామోజీ రావు మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన…

Continue Reading →

అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన…

Continue Reading →

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…

Continue Reading →

టీడీపీ దాడులతో ఏపీలో భయానక వాతావరణం : జగన్‌

తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే…

Continue Reading →

ఈనెల 11న టీడీపీఎల్పీ సమావేశం : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఈ నెల 11న టీడీపీఎల్పీ సమావేశం జరుగుతుందని టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం అనంతరం పార్టీ…

Continue Reading →

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మ‌ధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజ‌యం సాధించిన చంద్ర‌బాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్ష‌లు…

Continue Reading →

సెలవుపై వెళ్లిన ఏపీ సీఎస్‌ జవహార్‌ రెడ్డి.. సాయంత్రం వరకు కొత్త సీఎస్‌ నియామకానికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల దృష్టిలో వివాదస్పదుడిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. సాధారణ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు గురువారం ఆయన సెలవు పెట్టి…

Continue Reading →

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా.. అదేబాటలో మరో 20 మంది సలహాదారులు

ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీకి చెందిన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. నిన్న  భూమన కరుణాకర్‌ రెడ్డి  టీటీడీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయగా అదేబాటలో…

Continue Reading →