తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ(ACB) పంజా

12 ఏళ్ల తర్వాత ఏసీబీ(ACB) తనిఖీలు పలువురు ఏజెంట్లు అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ(ACB) అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం…

Continue Reading →

‘హెటిరో ల్యాబ్స్’లో భారీ అగ్నిప్రమాదం

వరుస ప్రమాదాలతో బిక్కుబిక్కుమని బతుకుతున్న కార్మికులు జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం సాయంత్రం టీ టైంలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్…

Continue Reading →

రూ. 38 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయాధికారి

 వ్యవసాయానికి సంబంధించిన దుకాణం రెన్యువల్‌ కోసం వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ అధికారి…

Continue Reading →

గ్రూప్‌-1 ప్రిలిమినరీ వాయిదా లేదు: టీఎస్‌పీఎస్సీ

 గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పేర్కొన్నది. జూన్‌ 9నే పరీక్ష…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన వరంగల్‌ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి…

Continue Reading →

కార్యాలయంలో మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ గాఢ నిద్ర..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన…

Continue Reading →

ఛత్తీస్‌గఢ్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. ఆరుగురు గాయపడ్డారన్న ఎస్పీ

 ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ…

Continue Reading →

సూర్యాపేట చెరువులో విష ప్రయోగం.. భారీగా చేపలు మృతి

చెరువులో విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృతి చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ…

Continue Reading →

మైనింగ్ శాఖ ప్రక్షాళన !

అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మిక బదిలీలు 3 జీఎంలు, 3 ప్రాజెక్ట్ ఆఫీసర్లపై వేటు ప్రజల నుంచి మైనింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశం

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు…

Continue Reading →